ShareChat
click to see wallet page

ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా, కేంద్రంతో కలిసి అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల మొత్తాన్ని రైతులకు మూడు విడతల్లో ఇస్తున్నాం. గతంలో రూ.7,500 మాత్రమే రైతులకు ఇచ్చారు. దానికి రెండింతల మేర రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.14 వేలును ఇస్తున్నాం.  #APAssembly  #AnnadathaSukhibhava  #FarmersFriendlyGovt #ChandrababuNaidu #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

574 వీక్షించారు