ఓటు కోసం పంచిన డబ్బులు… ఓటమి తర్వాత వసూల్..?సీతారాంపల్లి 9వ డివిజన్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జాడి తిరుపతి ఓటుకు రూ. 3 వేల చొప్పున పంచినట్లు ఆరోపణలు, ఓటు వేశావా లేదా?” అంటూ ఒట్టు వేయించుకుని, ఓడిపోయాం కాబట్టి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని అంటున్న స్థానికులు. #MunicipalElections #ElectionResults2026 #viralnow #BIGTVLiveTelugu #🆕షేర్చాట్ అప్డేట్స్