ShareChat
click to see wallet page

VIDEO: భారతీయులున్న ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి హార్ముజ్ జలసంధి మార్గంలో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడికి పాల్పడింది. ఇందులో భారతీయులు 15మంది, ఐదుగురు ఇరానియన్లు ఉన్నారు. దాడిలో నలుగురు గాయపడినట్లు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్(MSC) తెలిపింది. ఘటన అనంతరం సిబ్బందిని నౌక నుంచి తరలించారు. ఒమన్లోని ఖాసబ్ పోర్టుకు 5 నాటికల్ మైళ్ల దూరంలో ఘటన జరిగింది. ఓడపై రిపబ్లిక్ ఆఫ్ పలావ్ జెండా ఉండటంతో దాడి చేసినట్ల సమాచారం. ఇది USకు మిత్ర దేశం. #💥ఖమేనీ మృతి, కాల్పులు కొనసాగుతున్నాయి 100 మందికి పైగా విద్యార్థులు మృతి😢

282 వీక్షించారు