ShareChat
click to see wallet page

హిందువులకు అత్యంత పవిత్రమైన, చరిత్రాత్మిక ఆధ్యాత్మిక క్షేత్రంగా బాసిల్లుతున్న అయోధ్యలోని శ్రీరామజన్మభూమి దేవాలయంలో బాలరాముని విగ్రహానికి అత్యంత వైభోపేతంగా, అంగ, రంగ వైభవంగా అడుగడుగున, అంచెలంచెల భక్తి భావాన్ని చాటుతూ మన ప్రియతమ ప్రదాని నరేంద్ర మోదీజీ అత్యంత భక్తిశ్రద్దలతో, భగవంతునితో లీనమై పూజలు నిర్వహిస్తున్న సుమధుర దృశ్యం చూడటానికి కళ్ళు చాలవు!🕉️🕉️🕉️🕉️ #శుభ మంగళవారం

591 ने देखा