ShareChat
click to see wallet page

ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆత్మార్పణ చేసిన #అమరజీవి_పొట్టి_శ్రీరాములు గారి స్మారకం అమరావతిలో ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పొట్టి శ్రీరాములు గారి 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల క్యాంస విగ్రహం రికార్డు స్థాయిలో నిర్మాణం పూర్తిచేసి ఈరోజు ఆవిష్కరిస్తుంది. #PottiSreeramulu #ChandrababuNaidu #NaraLokesh #Amaravati #AndhraPradesh #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్

585 ने देखा
20 घंटे पहले