ShareChat
click to see wallet page

నాడు జగన్ రెడ్డి దెబ్బకు టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు నష్టపోయారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా, మళ్లీ టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇస్తానని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టుగానే, 21 నెలల్లో ఇప్పటివరకు 5.5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చారు. విశాలమైన రహదారులు, పార్కులు, పాఠశాలలు, ఆంగన్వాడీలు వంటి మౌలిక సదుపాయాలతో టిడ్కో ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించింది కూటమి ప్రభుత్వం.  #HousingFestivalinAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

594 ने देखा
1 दिन पहले