సీఎం చంద్రబాబు గారి సమక్షంలో 26 సంస్థలతో సెర్ప్, మెప్మా ఒప్పందాలు జరిగాయి. సముద్రపు నాచుతో ఉత్పత్తుల తయారీకి మహిళలకు శిక్షణ ఇచ్చేలా ఒప్పందం జరిగింది. 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేలా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఒప్పందం కుదిరింది. సీవీడ్ కల్చర్ మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల తయారీ కోసం సీఎస్ఐఆర్తో ఒప్పందం జరిగింది. వివిధ రకాల ఉత్పత్తుల తయారీకి కేరళకు చెందిన అమృత వర్సిటీ పీఠంతో ఒప్పందం జరిగింది.
#InternationalWomensDay
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్