మన రాష్ట్రానికి 970 కిలోమీటర్ల విశాలమైన సముద్ర తీరం ఉంది. ఉత్తరాంధ్రలో ఎక్కువగా బీచ్ సాండ్ మినరల్స్ ఉన్నాయి.రేర్ ఎర్త్ మినరల్ క్యారిడార్ లో ఏపీని చేర్చింది కేంద్ర ప్రభుత్వం.నల్లబంగారం గా పిలుచుకునే రేర్ ఎర్త్ మినరల్స్ వలన రాష్ట్రానికి సంపద చేకూరుతుంది.#APAssembly #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్