ShareChat
click to see wallet page

మన రాష్ట్రానికి 970 కిలోమీటర్ల విశాలమైన సముద్ర తీరం ఉంది. ఉత్తరాంధ్రలో ఎక్కువగా బీచ్ సాండ్ మినరల్స్ ఉన్నాయి.రేర్ ఎర్త్ మినరల్ క్యారిడార్ లో ఏపీని చేర్చింది కేంద్ర ప్రభుత్వం.నల్లబంగారం గా పిలుచుకునే రేర్ ఎర్త్ మినరల్స్ వలన రాష్ట్రానికి సంపద చేకూరుతుంది.#APAssembly #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

432 ने देखा