ShareChat
click to see wallet page

విజయవాడలో జరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. #ChandrababuNaidu #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱

525 వీక్షించారు
14 గంటల క్రితం