విద్యారంగం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక కార్యక్రమాలు చేపట్టాం. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఏపీ విద్యార్థులు ఎప్పుడూ ముందుంటారు. ఈ మధ్య క్వాంటమ్ వ్యాలీ కోసం అల్గారిథమ్స్ రాసేందుకు కోర్సులు పెడితే ఇక్కడ ఏపీలో కానీ, అక్కడ చెన్నైలో కానీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు లక్షల్లో దరఖాస్తు చేసుకున్నారు. అదీ ఏపీ విద్యార్థుల్లో ఉండే పోజిటివిటీ. #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్