మన రాష్ట్రానికి ఇవాళ చారిత్రాత్మకమైన రోజు. రాజధాని అమరావతి గురించి సుప్రీం కోర్టు సీజేఐకు వివరించాం. మన పురాణాల్లో అమరావతి అనేది దేవతల రాజధాని. సీజేఐ ఇవాళ మొత్తం అమరావతిలో ఉన్నారు.. చాలా సంతోషం.
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్