ఏడు కొండలు కాదు, రెండు కొండలే అని జీవో ఇవ్వటానికి మీరెవరు?
2005 నుంచే అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి హయాంలోనే హిందువులపై దాడి మొదలైంది. ఏడు కొండలను రెండు కొండలకు పరిమితం చేస్తూ అప్పటి పంచాయతీ రాజ్ కార్యదర్శి శామ్యూల్ ఉత్తర్వులు ఇచ్చారు. బ్రిటిష్ వాళ్లు కూడా తలపెట్టని దురాలోచనలను వీరు చేశారు.
అలాంటి ఏడు కొండలను రెండు కొండలుగా చేస్తారా? ఈ నిర్ణయంపై రెండేళ్ల పాటు దేశంలోని హిందువులంతా భగ్గుమన్నారు. ఈ అంశంపై నేను పోరాటం చేస్తే, తిరిగి నాపైనే ఆరోపణలు చేశారు. ఫేక్ ప్రచారం చేశారు.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#APAssembly
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్