విజయవంతమైన మధ్యవర్తిత్వానికి గౌరవ వేతనం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు.
హైకోర్టు చీఫ్ జస్టిస్ కోరిన విధంగా విజయవంతమైన మధ్యవర్తిత్వానికి గౌరవ వేతనం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి ప్రకటన.
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్