నేరం చేసిన వారు ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా తప్పకుండా దొరికిపోతారు ఇప్పుడున్న టెక్నాలజీ చాలా అదునాతనమైనది గనుక ఇంకా తొందరగా నేరస్తులను పోలీసులు పట్టుకోగలుగుతున్నారు మరి మనుషులకే దేవుడు ఇంత జ్ఞానం ఇస్తే తప్పు చేసిన వారిని మరణానంతరం దేవుడు శిక్షించకుండా ఉంటాడా మరణించిన తర్వాత ఆయన అండర్ లోనికి ప్రతి మానవుడు వెళ్లాలి కదా అక్కడ లెక్క చెప్పాలి కదా కాబట్టి జాగ్రత్త #📀యేసయ్య కీర్తనలు🎙 #jesu #✝️Jesu✝️ #jesu #@jesu