ShareChat
click to see wallet page

తిరుమలలో స్టేట్ ఫుడ్ లాబొరేటరీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) సంయుక్తంగా ఏర్పాటు చేసిన వాటర్ & ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ప్రసాదాల తయారీ కోసం వినియోగించే వివిధ పదార్థాలను పరీక్షించేలా ఈ ల్యాబ్ నిర్మాణం చేపట్టారు. రూ.25 కోట్ల వ్యయంతో ల్యాబ్ నిర్మాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి చేసింది. #Tirumala #CBNinTirumala #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

485 వీక్షించారు
1 రోజుల క్రితం