ShareChat
click to see wallet page

#శివోహం 🙏 మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద మహాశివరాత్రి కార్యక్రమంలో భాగంగా రేపు రాత్రి 7 గంటలకు 16 రోజుల పండుగ సందర్భంగా స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం పంచామృత అభిషేకం భక్తులందరికీ రుద్రాక్షలు అమ్మవారి యొక్క పవిత్రమైన మాంగల్య దారాలు ప్రసాదంగా ఇవ్వబడును కావున భక్తులందరూ పై కార్యక్రమంలో పాల్గొని శ్రీ విశ్వనాథ స్వామి వారిని దర్శించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని ప్రార్ధన 🙏

1.2K ने देखा