ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ దోపిడీ చేస్తున్నారు. 2022లో దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్ నాతో సమావేశమయ్యారు. కొత్త స్టీల్ ప్లాంట్ పెడతామంటే ఆహ్వానించాం.. వాళ్లు నక్కపల్లిని అప్పట్లో ఎంపిక చేసుకున్నారు. అంతేతప్ప నీ సుందర ముఖారవిందాన్ని చూసి మిట్టల్ వాళ్లు ఇప్పుడు వచ్చారా చంద్రబాబూ? #🏛️రాజకీయాలు #🗞పాలిటిక్స్ టుడే #🟢వై.యస్.జగన్ #🆕Current అప్డేట్స్📢 #🔵వైయస్ఆర్సీపీ