ShareChat
click to see wallet page

#ముణప్పురం_ఫైనాన్స్_కంపెనీలో_గోల్_మాల్_చేశారని_బాధితుల_ఆవేదన... #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు లో కలకలం... లోన్ కోసం తాకట్టు పెట్టిన బంగారం అమ్మేసిన ఘటన గిద్దలూరు పట్టణంలోని కుమ్మరాంకట్ట సెంటర్‌లో ఉన్న మణప్పురం ఫైనాన్స్ కార్యాలయంలో లోన్ కోసం తమ బంగారాన్ని తాకట్టు పెట్టిన #కొమరోలు మండలం, #గుండ్రేడ్డిపల్లె గ్రామ వాస్తవ్యులు #దూదేకులహజరత్ కుటుంబానికి ఫైనాన్స్ కంపెనీవారు మోసగించారు. బాధితులు తెలిపే వివరాల మేరకు ఫైనాన్స్ సిబ్బంది తమ బంగారాన్ని బంధువుల పేర్లకు మార్చుకుని, అనంతరం పట్టణంలోని ఓ నగల దుకాణంలో విక్రయించారని బాధితులు ఆరోపించారు. లోన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించి బంగారం విడిపించుకునేందుకు వెళ్లగా ఈ విషయం బయటపడిందని వారు వాపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. #Markapuram #Giddalur #GoldLoanIssue #ManappuramFinance #JusticeForVictims #PrakasamPolice #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు

534 ने देखा