ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉన్నందునే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని కేంద్రం కూడా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో ఏసిప్ (ASIP) అనే సంస్థకు భూములు కేటాయించడం జరిగింది.#APLegislativeCouncil#NaraLokesh#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్