ShareChat
click to see wallet page

ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉన్నందునే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని కేంద్రం కూడా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో ఏసిప్ (ASIP) అనే సంస్థకు భూములు కేటాయించడం జరిగింది.#APLegislativeCouncil#NaraLokesh#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

509 వీక్షించారు
11 గంటల క్రితం