ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటివరకు 1,587 జాబ్ ఫెయిర్లు నిర్వహించగా, 11,373 కంపెనీలు పాల్గొని 1,08,747 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది.
#APAssembly
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్