ShareChat
click to see wallet page

రాజధాని అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలను ప్రారంభించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు. #ChandrababuNaidu #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢

508 వీక్షించారు