వెంకటేశ్వర స్వామివారి పట్ల భక్తి, శరణాగతి వ్యక్తం చేసే పవిత్ర నామస్మరణ గోవింద నామాల అపహాస్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం — హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి
నెల్లూరు,వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన #JanaSena నాయకులు
#KishoreGunukula
నెల్లూరు:
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి “గోవింద నామాలను” అపహాస్యం చేస్తూ, వివిధ మతాలకు చెందిన వ్యక్తులతో రాజకీయ కార్యక్రమం నిర్వహించారనే ఆరోపణలపై జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ, హిందూ బంధువుల మనోభావాలను గౌరవిస్తూ శ్రీ #pawanKalyan గారి సూచనల మేరకు జనసేన నాయకులు కిషోర్ గునుకుల, మల్లికార్జున్ యాదవ్, ప్రవీన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సుధామాదవ్ తదితరులు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐని కలిసి ఫిర్యాదు అందజేశారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు #కిషోర్_గునుకుల మాట్లాడుతూ:
#govinda #ttd
#PawanKalyanAneNenu
#SanatanaDharma #Nellore #AndhraPradesh ##janasena ##pawankalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
545 views•8 hours ago
00:00
01:43
మన నమ్మకాలు, భక్తి విశ్వాసాలను ముందుకు తీసుకెళ్లే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నాను.
— #KishoreGunukula
#JanaSenaParty , నెల్లూరు
సంతపేట మెట్లరేవులో నిర్వహించిన శ్రీ కలకదుర్గమ్మవారి బోనాల కార్యక్రమం, ఆషాఢ మాస చీర సమర్పణ కార్యక్రమంలో పుట్టిపెరిగిన ప్రాంతం తో ఆడపడుచులతో పాల్గొనే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉంది.
#PawanKalyanAneNenu #Govindha #Andhrapradesh
#SanatanaDharma ##janasena ##pawankalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్