ShareChat
click to see wallet page

మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. అనంతరం సీఎం చంద్రబాబు గారికి వేదాశీర్వచనం అందించి, తీర్ధ ప్రసాదాలు అందచేసిన అర్చకులు.#vijayawada #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

1.4K ने देखा
1 दिन पहले