ShareChat
click to see wallet page

చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వైయస్ఆర్ సీపీ హయాంలో 54.55 లక్షల మంది రైతులకి వారి తరపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి.. వారికి రూ.7,802 కోట్ల ఇన్సూరెన్స్ అందించాం. #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢 #🔊షేర్‌చాట్ చాట్‌రూమ్😍 #🏛️రాజకీయాలు #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ

746 వీక్షించారు
5 రోజుల క్రితం