ShareChat
click to see wallet page

కురుమూర్తి గుట్టపై అఖండ జ్యోతి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి పర్వతంపై కార్తీక మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా వెలిగించే అఖండ జ్యోతి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వందలాది గ్రామాలకు కనిపించే ఈ దీపం ప్రాశస్త్యాన్ని తెలిపేలా జానపద గీతాలు ఉన్నాయి. ఈ అఖండ జ్యోతిని వెలిగించే సేవను తిక్కన్న వంశీయులు తరతరాలుగా నిర్వర్తిస్తున్నారు. ఆ వంశానికి చెందిన శ్రీకాంత్ బుధవారం రాత్రి అఖండ జ్యోతిని వెలిగించారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 23rd అప్‌డేట్స్💬

825 ने देखा
1 दिन पहले