ShareChat
click to see wallet page

శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన... కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట. ఏకాదశి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తుల్లో నలుగురు మృతి, పలువురికి గాయాలు. రైలింగ్ విరిగిపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు.#Srikakulamdistric #KashiBugga #VenkateswaraSwamytemple #Ekadashi #🗞️నవంబర్ 1st ముఖ్యాంశాలు💬

307.6K ने देखा
7 महीने पहले