ShareChat
click to see wallet page

జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం పై DFO వివరణ May 15, 2026, శుక్రవారం సాయంత్రం 6:25 గంటలకు నాంపల్లి రైల్వే స్టేషన్‌లో జైపూర్ ఎక్స్‌ప్రెస్ B1 బోగీలో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ DFO వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం, 6:40 గంటలకు సమాచారం అందిన వెంటనే అంబర్‌పేట్, గౌలిగూడ, అసెంబ్లీ నుంచి మూడు ఫైర్ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. రైలు బయలుదేరడానికి ముందే ఈ ఘటన జరగడంతో బోగీలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది. #🆕Current అప్‌డేట్స్📢

339 వీక్షించారు
5 రోజుల క్రితం