ShareChat
click to see wallet page

నీటిపై రంగులతో సింహాచల నృసింహ స్వామి చిత్రాన్ని ఆవిష్కరించిన కళాకారిణి రేవతిని AP మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. "ఇలాంటి కళ ఎప్పుడూ చూడలేదు" అని ట్వీట్ చేశారు. #NarasimhaSwamy #APMinisterNaraLokesh #Revathi #painting #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

516 వీక్షించారు
3 గంటల క్రితం