ShareChat
click to see wallet page

విడుదల రజిని గారు మీడియా ముందుకు వచ్చి చిలకపలుకులు పలుకుతున్నారు. మేమేదో నోటి మాటగా చెప్పడం లేదు. ఒక్కసారి గూగుల్‌లో చూసి NCRB రిపోర్టులు చూడండి. 2019లో నేరాల్లో ఏపీ ర్యాంకు 13 ఉంటే, ఈరోజు 2025లో కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలను కాపాడటంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో దూసుకుపోతోంది. మాట్లాడమన్నారు కదా అని 39వ ర్యాంకు అంటూ అబద్ధాలు చెబితే, నమ్మడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. #PsychoFekuJagan  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

528 వీక్షించారు
5 గంటల క్రితం