మత్స్యకారుల సేవలో.. కూటమి ప్రభుత్వం..
2026-27లో రూ.50 కోట్ల విలువైన డీజిల్ సబ్సిడీని మత్స్యకార బోట్లకు అందించాం. రూ.3,256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మత్స్యకారుల రక్షణ కోసం సముద్రంలో 4,550 ట్రాన్స్పాండర్లను ఏర్పాటు చేసి కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చాం. పడవలు, వలలు, పరిహారం సకాలంలోనే ప్రభుత్వం అందిస్తోంది.
#MatsyakarulaSevalo
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్