ShareChat
click to see wallet page

గడిచిన 21 నెలల్లో నీటి భద్రత పరంగా చాలా మార్పులు వచ్చాయి. * చెరువులు పెద్ద ఎత్తున నింపగలిగాం. * భూగర్భ జలాలను 1.92 మీటర్ల మేర అదనంగా పెంచగలిగాం. * అనంతపురం జిల్లాలో గతంలో 13 మీటర్ల లోతులో ఉంటే, ఇప్పుడు 11 మీటర్లకే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. #Jaladhara  #జలధార   #ChandrababuNaidu  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

467 ने देखा
1 दिन पहले