గడిచిన 21 నెలల్లో నీటి భద్రత పరంగా చాలా మార్పులు వచ్చాయి.
* చెరువులు పెద్ద ఎత్తున నింపగలిగాం.
* భూగర్భ జలాలను 1.92 మీటర్ల మేర అదనంగా పెంచగలిగాం.
* అనంతపురం జిల్లాలో గతంలో 13 మీటర్ల లోతులో ఉంటే, ఇప్పుడు 11 మీటర్లకే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి.
#Jaladhara
#జలధార
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్