పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో కార్మికులతో కలిసి అన్నక్యాంటీన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వచ్చినవారికి సీఎం భోజనం వడ్డించారు. అన్న క్యాంటీన్ ఏర్పాట్లు, ఆహారం గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు.
#AnnaCanteen
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్