దేశ సాంకేతిక చరిత్రలో ఒక కీలకఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది. రేపు(ఏప్రిల్ 14)వ తేదీన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మేధా టవర్స్లో రెండు వేర్వేరు క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించనున్నారు. #QuantumRevolutionInAP#AmaravatiQuantumValley#QuantumCapitalAmaravati#QuantumValley#ChandrababuNaidu#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్