ShareChat
click to see wallet page

పామర్రు నియోజకవర్గంలో కృష్ణాపురం శివారు గ్రామం ముసలనాయక పాలెం వాసులు 30 ఏళ్ల కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. గత పాలనలో రోడ్డు వేయాలని వైసీపీ ఎమ్మెల్యే కాళ్లు పట్టుకుని స్థానికులు బతిమాలినా ఇదిగో అదిగో అన్నారే కానీ వేయలేదు. టీడీపీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట ఇచ్చి మట్టి రోడ్డు వేయించారు. త్వరలో సిసి రోడ్డు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.   #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

581 ने देखा
9 घंटे पहले