జువ్వలదిన్నె హార్బరు ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదు.. జగన్ ది ఫేక్ రాజకీయం..
కొడుకు జగన్ ఆర్థిక ప్రయోజనాల కోసం కృష్ణపట్నం పోర్టు నుంచి వాడరేవు వరకు ఎలాంటి పోర్టులు, హార్బర్ల నిర్మాణం చేపట్టకూడదని 2008లో జీఓ ఎంఎస్ నెం 40 జారీ చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మత్స్యకారులకు, తీర ప్రాంతానికి ద్రోహం చేసే ఆ జీఓను చంద్రబాబు గారు 2014 ప్రభుత్వంలో రద్దు చేసారు. 2014-19 మధ్య వెంకయ్య నాయుడి గారి చొరవతో జువ్వలదిన్నె హార్బర్ మంజూరు చేయించుకున్నాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ టెండర్లు పిలిచి డబ్బు సంపాదన మీదే దృష్టి పెట్టింది..ఐదేళ్లలో హార్బర్ నిర్మాణం పూర్తి చేయలేకపోయింది. మూడు నెలల్లో జువ్వలదిన్నె హార్బర్ ను పూర్తి చేసి మత్స్యకారులకు అందిస్తాం.
#PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్