బహిరంగ సభావేదిక పై ఒక ముఖ్యమంత్రి, ఒక పారిశుధ్య కార్మికురాలు పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకోవడం ఎప్పుడైనా చూసారా? సమసమాజం కోసం నిజాయితీగా, నిత్యం తపించే నారా చంద్రబాబు నాయుడు గారు నరసన్నపేటలో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' వేదికపై పారిశుద్ధ్య మహిళా కార్మికురాలితో ఆత్మీయంగా మాట్లాడుతున్న కమనీయ దృశ్యం ఇది.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్