పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్న శంకుస్థాపన కార్యక్రమం ఏపీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు చక్కనైన ఉదాహరణ. ప్రతిపాదన వచ్చిన వారాల్లోపే శంకుస్థాపన చేయడం విశేషం.
#RayalaseemaTakesOff
#AMCA
#ADA
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్