ShareChat
click to see wallet page

విడతల వారీగా ఆర్టీసీ బస్సులన్నీ త్వరలోనే ఏసీ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చుతాం. గ్రీన్ ఈవీ వాహనాలను తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాం. ఆర్టీసీ కూడా 1,050 బస్సులను తీసుకువస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నాం. #ReNewComesToAP #RenewChoosesAP #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

564 ने देखा
6 घंटे पहले