జగన్.. ఇది నీ చరిత్ర.. ప్రజలకు ఏమీ తెలియదు అనుకుంటే ఎలా ?
స్వాతంత్ర్య పోరాటం సమయంలో బ్రిటీష్ వాళ్ళకు తొత్తులుగా మారిన కుటుంబం వైఎస్ కుటుంబం. ఆ రోజు వీళ్ళ నిజ స్వరూపం తెలిసి బలపనూరు ప్రజలు తరిమేస్తే, పులివెందుల వచ్చి స్థిరపడ్డారు. 1968లో రాజారెడ్డి సతీమణి జయమ్మ పులివెందుల సర్పంచ్ ఎన్నికల్లో వార్డు మెంబర్ పదవికి పోటీ చేస్తే, కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు. ఓటమి చరిత్ర ఆనాడే వైఎస్ కుటుంబంలో మొదలైంది.
#PsychoFekuJagan
#AndhraPradesh #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్