నూరుశాతం ఎన్రోల్మెంట్పై అధికారులంతా దృష్టి పెట్టాలి. యువగళం పాదయాత్ర సమయంలో నేను కర్నూలు జిల్లాలో పర్యటించినప్పుడు వలస కార్మికుల కష్టాలను కళ్లారా చూశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు పొలం పనులకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు. ఈ విషయంలో సరైన ట్రాక్ మెకానిజం ఉండాలి.
#NaraLokesh
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్