ShareChat
click to see wallet page

రాష్ట్రంలో ఉన్న 60 శాతం మంది ఉపాధ్యాయులు చంద్రబాబు గారు నియమించిన వారే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు నిర్వహించిన డీఎస్సీల ద్వారా ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నారు. నేను కూడా 2001లో డీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాను. 12 సంవత్సరాల సర్వీసు తర్వాత రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాను. ఎక్కడా అవినీతికి తావు లేకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా డీఎస్సీ నిర్వహణ జరుగుతుంది. అలాంటి డీఎస్సీపైనా గొడ్డలి పార్టీ బురదజల్లి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం దురదృష్టకరం. #PsychoFekuJagan  #YCPFakeBrathuku  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

520 ने देखा
1 दिन पहले