ShareChat
click to see wallet page

ఏఐ యుగంలో పోటీని ఎదుర్కోవాలంటే యువత నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలి. రీసెర్చ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీస్ వంటి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఆ విజన్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉంది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

563 ने देखा
6 दिन पहले