ShareChat
click to see wallet page

కాటన్ దొర జయంతి రోజున పోలవరం నిర్వాసితులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగో విడతగా పోలవరం నిర్వాసితులకు రూ.306.61 కోట్ల పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందజేత. 23 నెలల్లో రూ.2,250 కోట్లు నిర్వాసితులకు చెల్లించిన కూటమి ప్రభుత్వం. గత గొడ్డలి పార్టీ హయాంలో నిర్వాసితుల కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదు.  #PolavaramProject  #IdhiManchiPrabhutvam  #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

482 ने देखा
2 घंटे पहले