ShareChat
click to see wallet page

వైఎస్ మరణంపై వేళ్లు అన్నీ జగన్ వైపే.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి రాజశేఖర్ రెడ్డిని ముద్దాయిని చేసింది జగన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తూ అనారోగ్యానికి గురైతే, కనీసం పరామర్శించడానికి కూడా జగన్ రాలేదని కాంగ్రెస్ నేతలే చెబుతూ, వైఎస్ మరణం వెనుక జగన్ ఉన్నాడనే అనుమానాన్ని నాడు వ్యక్తం చేశారు.. #PsychoFekuJagan #PayyavulaKeshav #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

704 వీక్షించారు
14 రోజుల క్రితం