బోధనపైనే ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలి..
నేను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక అనేక సంస్కరణలు తీసుకొచ్చా. ఉపాధ్యాయులు బోధనపైనే దృష్టి పెట్టాలి. అధికారులు అడ్మినిస్ట్రేషన్పై శ్రద్ధ వహించాలి. లీప్ యాప్ ద్వారా పనివిధానాన్ని మెరుగుపర్చుకోవాలి.
#NaraLokesh
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్