ShareChat
click to see wallet page

మమతా బెనర్జీకి కౌంటర్ గా.. చేపలు తిన్న అనురాగ్పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో 'చేపల రాజకీయం' దుమారం రేపుతోంది. బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే చేపల వినియోగాన్ని నిషేధిస్తుందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. వీటికి కౌంటర్‌గా బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ స్వయంగా చేపలు తింటూ కనిపించారు. #MamataBanerjee #AnuragThakur #FishPolitics #WestBengalElections #BIGTVLiveTelugu #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

514 ने देखा
10 घंटे पहले