రేపల్లె తీర ప్రాంత గ్రామాల గుంతల రోడ్డు కష్టాలు కూటమి ప్రభుత్వంలో తీరాయి.
మంత్రి అనగాని సత్యప్రసాద్ సారథ్యంలో నూతన బీటీ, సీసీ రోడ్లు వేశారు. తమ రహదారి కష్టాలు తీర్చిన సీఎం చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వానికి పిల్లలవారిపాలెం, బండికాయలమోటు, పోటుమెరక గౌడపాలెం గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
#IdhiManchiPrabhutvam
#AnaganiSatyaPrasad
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్