శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం, కిల్లాం గ్రామానికి కూటమి ప్రభుత్వం వేసిన సీసీ రోడ్డు. ఈ రోడ్డు మీదుగా ప్రయాణాలు వేగవంతంగా , సురక్షితంగా సాగుతున్నాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్