ShareChat
click to see wallet page

క్యాలెండర్ ఇచ్చి మరీ అభివృద్ధి పనులు.. మద్దువలస స్టేజ్-2ను జనవరి 2027లో ప్రారంభించబోతున్నాం. హీరమండలం ఎత్తిపోతల పథకాన్ని 2027 ఏప్రిల్‌లో, వంశధార ఫేజ్-2 స్టేజ్-2ను జూలైలో, జంఝావతిని 2027 నాటికి పూర్తి చేస్తాం. నేరడి బ్యారేజ్ ఆరు దశాబ్దాల కల. వచ్చే మూడేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. #SwarnaAndhraSwachhAndhra #MyCleanAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

563 వీక్షించారు
12 గంటల క్రితం