కూటమి ప్రభుత్వం హయాంలో విజయనగరం జిల్లా బోజరాజుపురానికి రోడ్డు సౌకర్యం కలగడంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు గ్రామస్తులు జేజేలు పలికారు. గత ఎన్నికల్లో ఓటింగ్ను బహిష్కరించిన బోజరాజుపురం గ్రామస్థులకు తాను గెలిస్తే రోడ్డు వేయిస్తానని మాట ఇచ్చిన కొండపల్లి శ్రీనివాస్.. ఓటింగ్ లో పాల్గొనేలా చేశారు. గెలిచి మంత్రి అయి దశాబ్దాల గ్రామస్తుల కల నెరవేర్చారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్